
మనం మంచినీరు తాగినా మంట
తగగకపోవడానికి కారణం ఈ రసాయనం నీటిలో కరగకపోవటమే. ఈ లక్షణం మిరియాల్లో కూడా
ఉంటుంది. జలుబు చేసినపుడు చాలా ఇళ్లల్లో మిరియాలు వాడడం చూస్తూనే ఉంటాం.
దీని ప్రభావంతో ముక్కులో గడ్డకట్టిన చీమిడి లాంటి పదార్థం కరిగి నీరుగా
కారిపోతుంది.
0 comments:
Post a Comment