
ఇలా మునిగిపోయిన మూడు సముద్ర తీర ప్రాంతాలు ఒరిస్సా, విశాఖపట్నం తీరాల
మధ్య ఉన్నట్టుగా గుర్తించారు. విశాఖపట్నం వద్ద తీరం గతంలో కంటే 25
కిలోమీటర్లు కోల్పోయిందని అంటున్నారు. ఎకోసౌండర్, సిస్మిక్ పరికరాలతో
చేట్టిన సర్వేలో వారు ఈ సంగతి గుర్తించారు. ఈ తీరాల వెంట కొన్ని నదీపాయలు
కూడా ఉన్నట్టు వారి పరిశోధనలలో తేలింది. అంటే నదులు కూడా సాగరగర్భంలో
అంతరించిపోతున్నాయని గ్రహించాలి.
0 comments:
Post a Comment